దేశం
ఇవాళ (ఏప్రిల్ 2) లోక్సభలో వక్ఫ్ బిల్లు.. మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టనున్న కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: తీవ్ర చర్చనీయాంశమైన వక్ఫ్ బిల్లు బుధవారం (ఏప్రిల్ 2) లోక్సభ ముందుకు రానుంది. క్వశ్చన్ అవర్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు బిల్లును
Read Moreపటాకుల గోడౌన్లో పేలుడు..గుజరాత్లో18 మంది మృతి
బసంత్కంటా జిల్లాలో ఘోరం పేలుడు ధాటికి కూలిన పైకప్పు శిథిలాల కింద మరికొంత మంది కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం పాలన్పూర్(గుజరాత్): పటాకు
Read Moreయూపీలో ఇండ్ల కూల్చివేతలపై సుప్రీం సీరియస్..ఒక్కో బాధితుడికి 10 లక్షలివ్వండి
మానవత్వం లేకుండా, చట్టవిరుద్ధంగా కూల్చివేశారని ఫైర్ ప్రయాగ్ రాజ్ లో నలుగురి ఇండ్ల కూల్చివేత కేసులో తీర్పు చట్టవిరుద్ధంగా, మా
Read Moreట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్..ఓనర్తో సహా ముగ్గురు మృతి
నైట్రోజన్ గ్యాస్ లీక్.. ముగ్గురు మృతి రాజస్థాన్లోని బీవర్ జిల్లాలో దారుణం జైపూర్: రాజస్థాన్లో నైట్రోజన్ గ్యాస్ లీకై ముగ్గురు చనిపోయారు. 50
Read Moreవాహనదారులకు ప్రభుత్వం బిగ్ షాక్.. లీటర్ డిజిల్పై రూ.2 ధర పెంపు
బెంగుళూరు: వాహనదారులకు కర్నాటక ప్రభుత్వం షాకిచ్చింది. డీజిల్పై స్టేట్ ట్యాక్స్ను 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం డిజిల్&
Read Moreప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త ఘటనలో ఊహించని ట్విస్ట్
ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఇటీవల ఓ భర్త తన భార్యకు మళ్లీ పెళ్లి చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్య వివాహే
Read Moreఇండియా పాక్ బార్డర్లో హై టెన్షన్.. ఆర్మీ చేతిలో ఐదుగురు చొరబాటుదారులు హతం
శ్రీనగర్: ఇండియా-పాక్ బార్డర్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం (ఏప్రిల్ 1) జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి ప్రాంతంలో కొందర
Read Moreలడఖ్ లో భూకంపం..రిక్టర్ స్కేలుపై 4.2
కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపి
Read Moreయూఎస్ వీడేందుకు జంకుతున్నఇండియన్ స్టూడెంట్స్
వీసా పాలసీల మార్పులతో విద్యార్థుల్లో ఆందోళన అమ్మ ఆరోగ్యం బాగాలేకున్నా చూసేందుకు రావట్లేదు హాలీడేస్ లో చెల్లి పెళ్లి ఉన్నా స్వదేశాని
Read MoreGood News: డెలివరీ బాయ్స్కు చెన్నై కార్పొరేషన్ అద్భుతమైన ఆఫర్ ఇదే
చెన్నై: మార్చి నుంచి ఎండకాలం మొదలైంది. మార్చి నెలలో ఓ మోస్తారుగానే భానుడు ప్రతాపం చూపించినప్పటికీ.. ఏప్రిల్లో మొదట్లోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ
Read Moreఈ టీచర్ మహా కిలాడీ: పిల్లోడి తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి.. లక్షలకు లక్షలు వసూలు
బెంగుళూరు: ఐటీ రాజధాని బెంగుళూరులో ఈ మధ్య క్రైమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. మోసాలు, హత్యలు, అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. మొన్నా మా మధ్య ఓ సాఫ్ట్వ
Read MoreSriramanavami 2025: సీతమ్మ తల్లి అవతారం ముగించిన స్థలం ఇదే..!
శ్రీరామచంద్రుని ధర్మపత్ని సీతాదేవి.. ఈ విషయం అందరికి తెలిసిందే.. శ్రీరాముడు తండ్రి మాట ప్రకారం అడవులకు వెళ్లడం.. ఆ తరువాత మళ్లీ పట్టాభిషేకం జరగడం.. ఎవ
Read Moreమోడీ రిటైర్మెంట్ వార్తల వేళ ప్రధాని పదవిపై మనసులో మాట బయటపెట్టిన CM యోగి
లక్నో: ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయ సందర్శన దేశ రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం 2025 సెప్టెంబర్లో మోడీ ప్రధాని పద
Read More












