దేశం

COVID-19: దేశంలో వరుసగా మూడోరోజు తగ్గిన కోవిడ్ కేసులు..మరణాలు పెరిగాయి.!

దేశంలో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. కొత్త వేరియంట్లు తగ్గుముఖం పట్టడంతో ఉపశమనం కనిపిస్తోంది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం వరుసగా మూడవ రోజు కూ

Read More

Thug Life Karnataka: కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలకు సుప్రీం కోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన ‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటకలో విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ సినిమాపై కర

Read More

అదే రూట్.. అదే కంపెనీ ఫ్లైట్: సాంకేతిక సమస్యతో అహ్మదాబాద్ టూ లండన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ రద్దు

గాంధీనగర్: 2025, జూన్ 12న అహ్మదాబాద్‎లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‎లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ

Read More

‘బైక్ పార్శిల్’ ప్లాన్ ఫెయిల్.. Rapido తెలివితేటలకు.. చెక్ పెట్టిన బెంగళూరు పోలీసులు

బెంగళూరు: కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు బెంగళూరులో బైక్ ట్యాక్సీ సేవలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ర్యాపిడో తెలివిగా సరికొత్త వ్యూహానికి తెరలేపింది.

Read More

గాల్లో ఉండగానే ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు.. నాగ్‎పూర్‎లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

న్యూఢిల్లీ: ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. కేరళలోని కొచ్చిన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు రావడంతో

Read More

ఇరాన్లో ఉండొద్దు.. తిరిగొచ్చేయండి.. సేఫ్ జోన్లోకి 110 మంది ఇండియన్ స్టూడెంట్స్

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఎప్పుడు ఏ మిస్సైల్ వచ్చి మీద పడుతుందోనని ప్రజలు వణికిపోతున్నారు. ఇరాన్లోన

Read More

హిమాచల్ ప్రదేశ్‎లో ఘోర ప్రమాదం..200 మీటర్ల లోతైన లోయలో బోల్తా పడిన బస్సు

సిమ్లా: హిమాచల్‎ప్రదేశ్‎లో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా మండి జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 200 మీట

Read More

కర్ణాటకలో బైక్ టాక్సీ బ్యాన్.. బెంగళూరీలు తెలివిగా ఏం చేస్తున్నారంటే..?

Bengaluru News: రద్దీతో నిండి ఉండే రోడ్లలో ప్రయాణానికి బైక్స్ సౌకర్యవంతం. అందువల్లే చాలా మంది బైక్ టాక్సీలను దేశంలో వినియోగిస్తున్నారు. కానీ కర్ణాటక ప

Read More

మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. కోల్‎కతా‎లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

న్యూఢిల్లీ: దాదాపు 250 మంది ప్రాణాలు కోల్పోయిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ విషాదం

Read More

ఎయిరిండియా విమాన బాధితులకు భారత సంతతి డాక్టర్ రూ.6 కోట్ల ఆర్థిక సహయం

దుబాయ్: ఎయిరిండియా విమాన బాధితులకు యూఏఈలో నివసిస్తున్న ఇండియన్ డాక్టర్ రూ.6 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. విమాన ప్రమాదంతో ప్రభావితమైన మెడికల్ స్

Read More

‘శరీరం ఛిద్రమయ్యేదాకా బుల్లెట్లు దింపుతా’.. గుండెలపై తుపాకీ పెట్టి యువతి బెదిరింపులు

లక్నో: ఉత్తరప్రదేశ్‎లోని హర్దోయ్‎లో ఓ సీఎన్జీ వర్కర్‎పై యువతి రెచ్చిపోయింది. అతడి గుండెల మీద రివాల్వర్ పెట్టి కాల్చి చంపుతానని బెదిరించింద

Read More

బెంగుళూర్‎లో షాకింగ్ ఘటన: యువతిపై ర్యాపిడో డ్రైవర్ దాడి

బెంగళూరు: ర్యాపిడో రైడ్ బుక్ చేసుకున్న ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ర్యాష్  డ్రైవింగ్ విషయంలో ర్యాపిడో డ్రైవర్‎తో గొడవ పడటంతో యువతిపై అతడు

Read More

జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ .. 2026, అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి జనగణన ప్రారంభం

లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్​లో తొలుత జనగణన 2026, అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి ప్రారంభం 2027, మార్చి 1 నుంచి మిగిలిన రాష్ట్రాలు, కే

Read More