దేశం
ఎన్నికల నిబంధనల్లో మార్పుపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో కేంద్రం మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల కమిషన్&z
Read Moreకస్టమర్ల కోసం ఏఐ టూల్స్
న్యూఢిల్లీ : మార్కెటింగ్ మోసాల నుంచి కస్టమర్లను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఏఐ ఆధారిత హెల్ప్లైన్ను, టూల్స్ను, ఈ–మ్యాప్ పోర్టల్
Read Moreఇదేందయ్యా ఇది.. ఏడా సూడలే..! ఉపాధ్యాయుడికి ప్రసూతి సెలవు
పాట్నా: బిహార్లోని ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి వారం రోజులు ప్రసూతి సెలవులు మంజూరు చేశారు. దీనికి సంబంధించి టీచర్ల ఆన్లైన్ లీవ్స
Read Moreచైనా ఆక్రమణలపై మాట్లాడే ధైర్యం లేదా..? బీజేపీ సర్కారుకు CM రేవంత్ ప్రశ్న
కేంద్రంలోని బీజేపీ సర్కారుకు సీఎం రేవంత్రెడ్డి ప్రశ్న 2 వేల కిలోమీటర్ల భూ భాగాన్ని ఆక్రమించుకున్నా స్పందించరా? భారత బలగాలు మణిపూర్లో శాంతిని
Read Moreవచ్చే ఏడాది ఏఐదే! భారీగా ఐటీ ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత సంవత్సరంలో కొత్త ఐటీ ఉద్యోగాల సంఖ్య కాస్త తక్కువగానే కనిపిస్తున్నప్పటికీ వచ్చే సంవత్సరంలో పరిస్థితి బాగుంటుందని ఈ రంగంలోని నిపుణు
Read Moreమెదడులో కెమికల్స్.. తిండిని కంట్రోల్ చేస్తయ్..!
వాషింగ్టన్: మనం ఎంత ఫుడ్ తినాలి..? తినడం ఎప్పుడు ఆపేయాలి..? అన్నదానిని మెదడులోని రెండు కెమికల్స్ డిసైడ్ చేస్తాయట. డోపమైన్, గాబా అనే ఈ రెండు కెమికల్స్
Read Moreకొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు
చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఘటన చండీగఢ్: కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ లో మం
Read Moreరేప్ బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం నేరమే.. ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. రేప్, యాసిడ్, లైంగిక దాడుల బాధితులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు నర్సింగ్ హోమ్స్
Read Moreబిర్యానీపై GST ఇంతా..? సోషల్ మీడియాలో హాట్ హాట్ డిబేట్..కామెంట్లతో నెటిజన్ల రచ్చ
సోషల్ మీడియాలో ఓ పోస్ట్ రచ్చ రేపుతోంది..తిండిపైనే కూడా ఇంత జీఎస్టా..? జీఎస్టీ వేయకుండా దేన్నీ వదలరా? చిన్నపిల్లా డైపర్ నుంచి..చనిపోతే కప్పే గుడ్డ వరకు
Read Moreఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ఒడిశా గవర్నర్గా కంభంపాటి హరిబాబు
దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ మేరకు డిసెంబర్ 24 రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మి
Read More11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. వారం రోజులుగా పోరాడి.. రెండు సార్లు గుండెపోటుతో మృతి
కౌమార దశ కూడా దాటని చిన్నారి.. లోకజ్ఞానం కూడా తెలియని పసిపాప.. మానవ మృగం చేతిలో అత్యాచారానికి గురై చనిపోయిన ఘటన దేశ ప్రజలందరిని దిగ్ర్భాంతికి గురి చేస
Read Moreమోడీ వచ్చాక భారత భూభాగాన్ని కోల్పోయాం: సీఎం రేవంత్ రెడ్డి
మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి రచించిన Nuts Bolts of War and Peace పుస్తకాన్ని రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం ( డిసెంబర్ 24, 2024 ) రవీంద్ర భార
Read More300 అడుగుల లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం 300 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మృతి చెందారు.
Read More












