దేశం
ఇది సార్ మన ‘టీ’ రేంజ్.. భారతీయుల ఆల్ టైమ్ ఫేవరేట్ ‘టీ’కి FDA గుర్తింపు
భారతీయుల ఆల్ టైమ్ ఫేవరేట్ ‘టీ’ని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆరోగ్యకరమైన పానీయంగా గుర్తించింది. టీ ఆరోగ్యకరమైన లేబుల్కు అర
Read Moreపోలీస్ స్టేషన్పై బాంబ్ దాడి.. ముగ్గురు ఖలిస్థానీ టెర్రరిస్టులు హతం
లక్నో: ఉత్తరప్రదేశ్ పిలిభిత్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి ముగ్గురు ఉగ్రమూకలను మట్టుబెట్
Read Moreఅయ్యో పాపం.. ..ఫుట్పాత్పై నిద్రిస్తున్నవారిపై దూసుకెళ్లిన ట్రక్... ముగ్గురు మృతి
మహారాష్ట్రలో సోమవారం ( డిసెంబర్ 23) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుణెలో ఫుట్పాత్పై నిద్రిస్తున్న వ్యక్తులపై ట్రక్ దూసుకెళ్లిం
Read Moreసంభాల్లో పురాతన మెట్ల బావి.. 150 ఏండ్ల నాటిదిగా గుర్తింపు
బరేలి (యూపీ): ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా చాందౌసి టౌన్లో 150 ఏండ్ల నాటి మెట్ల బావి బయటపడింది. ఇది లక్ష్మణ్ గంజ్ ఏరియాలో కనుగొన్నారు. రెండు రోజులుగా తవ
Read Moreప్రింట్ మీడియానే.. విశ్వసనీయ వార్తలకు జీవిక
వార్తా పత్రికలకు, ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందా? జనాభా పెరుగుదలతో పోలిస్తే భారతదేశంలో వార్తాపత్రికల ముద్రిత వార్తల రీడర్
Read Moreప్రియాంక ఎన్నికపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కేసు
న్యూఢిల్లీ: వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికపై ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కేరళ హైకోర్టులో
Read More44వ సవరణకు ఇందిర అనుకూలంగా ఓటేశారు: ఎంపీ జైరాం రమేశ్
న్యూఢిల్లీ: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తన సహచర ఎంపీలతో కలిసి 44వ రాజ్యాంగ సవరణకు అనుకూలంగా ఓటువేశారని, ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఎంపీల
Read Moreఢిల్లీ కాలనీల్లో నరకప్రాయ పరిస్థితులు
ఆప్ సర్కార్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి: ఢిల్లీ ఎల్జీ సక్సెనా ఎల్జీకి థ్యాంక్స్.. ఆయన గుర్తించిన లోపాలు సరిచేస్తున్నం: కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ఢ
Read Moreరాహుల్ గాంధీకి రాయ్బరేలీ కోర్టు సమన్లు
బరేలీ(యూపీ): లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆర్థిక సర్వేపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జనవరి
Read Moreఇతర దేశాల జోక్యాన్ని అనుమతించం: మంత్రి ఎస్. జైశంకర్
ముంబై: భారత్ తన లక్ష్యాలు, నిర్ణయాలలో ఇతర దేశాల జోక్యాన్ని అనుమతించదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తేల్చి చెప్పారు. ఇతర దేశాలకు ఇండియాలో ఎటువంటి వీటో
Read Moreపంజాబ్లో ఒక్కసారిగా కుప్పకూలిన బిల్డింగ్.. ఇద్దరు మృతి
చండీగఢ్: మొహాలి జిల్లాలో కుప్పకూలిన బిల్డింగ్ శిథిలాల నుంచి మరొకరి మృతదేహం బయటపడింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. శనివారం సాయంత్రం పంజ
Read Moreతుర్కియేలో హెలికాప్టర్ కూలి నలుగురు మృతి
అంకారా: తుర్కియేలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. వైద్య సిబ్బందితో బయలుదేరిన ఓ అంబులెన్స్ హెలికాప్టర్ ఆ
Read Moreఎన్నికల సమగ్రతను దెబ్బతీసే కుట్ర.. బీజేపీ కుట్రలను తిప్పికొడతాం: ఖర్గే
న్యూఢిల్లీ: ఎన్నికల సమగ్రతను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఓ పద్ధతి ప్రకారం.. ఎన్నిక
Read More












