దేశం
వయనాడ్ ఘటన: 163 కి చేరిన మృతుల సంఖ్య
మరో వైపు కేరళ వయనాడ్ లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 151కు చేరింది. కొండ చరియలు విరిగిపడ్డ ప్రాంతంలో రెండో
Read MoreUPSC: కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2024 రాతపరీక్ష ఫలితాలు విడుదల
కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో 827 మెడికల్ ఆఫీసర్ల నియామకానికి జులై 14న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాత పరీక్షను నిర్వహించింది. తాజాగా క
Read Moreఆగస్ట్ 1 నుంచి ఫాస్టాగ్ కొత్త రూల్స్.. అవేంటో ఓ లుక్కేయండి..!
ఆగస్టు 1 నుంచి ఫాస్టాగ్ సర్వీసులపై కొత్త రూల్స్ అమలు కానున్నాయి. ప్రస్తుతం వాహనం కొనుగోలు చేసిన తర్వాత 90 రోజుల్లోపు వాహన రిజిస్ట్రేషన్ నంబర్ను
Read Moreకర్ణాటకలో వింత ఘటన: తప్పిపోయిన కుక్క 250 కి.మీలు నడిచి ఇంటికి వచ్చింది..!
కర్ణాటకలో వెలుగు చూసిన ఘటన కర్ణాటక నుంచి మహారాష్ట్రకు తీర్థయాత్రకు వెళ్లిన వ్యక్తి గ్రామంలోని కుక్క అతడినే అనుసరిస్తూ వెళ్లిన వైనం మహారాష్ట్ర
Read Moreబాధ్యులపై చర్యలు తీస్కోవాల్సిందే: సివిల్స్ అభ్యర్థులు
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై మూడో రోజు సివిల్స్ అభ్యర్థుల ఆందోళన బాధిత కుటుంబాలకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢ
Read Moreపాంగాంగ్ లేక్ బ్రిడ్జిపై.. చైనా రాకపోకలు స్టార్ట్
న్యూఢిల్లీ: లడఖ్ లోని పాంగాంగ్ సరస్సుపై నార్త్ నుంచి సౌత్ కు ఇదివరకే 400 మీటర్ల బ్రిడ్జి కట్టిన చైనా.. తాజాగా దానిపై రాకపోకలు స్టార్ట్ చేసింది. నల్లని
Read MoreKerala Landslides: వయనాడ్ ప్రళయం..143కు చేరిన మృతులు
కేరళ వయనాడు జిల్లాలో రెండో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కొండ చరియలు విరిగిపడ్డ మెప్పాడితో పాటు ఇతర ప్రాంతాల్లో NDRF, కేరళ ఎమర్జెన్సీ రెస్ప
Read Moreయూపీలో లవ్ జిహాద్ చట్టానికి ఆమోదం : ఫక్రుల్ హసన్ చంద్
మరింత కఠినంగా నిబంధనలు లక్నో: ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు ప్రతికూల రాజకీయాలు చేయాలనుకుంటోందని సమాజ్వాదీ పార్టీ నాయకు
Read Moreబడ్జెట్ ను పదేండ్లలో మూడింతలు పెంచాం: ప్రధాని మోదీ
సీఐఐ ‘వికసిత్ భారత్’సదస్సులో ప్రధాని మోదీ వచ్చే ఐదేండ్లలో మూడో అతిపెద్దఆర్థిక వ్యవస్థగా మారుస్తం గ్లోబల్ ఇన్వెస్టర్లు భారత్ వ
Read Moreరాష్ట్రం పేరు చెప్పకుంటే.. నిధులు ఇవ్వనట్టా?
బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకూ నిధులు కేటాయించాం: నిర్మలా సీతారామన్ తెలంగాణకు బడ్జెట్లో వేల కోట్లు ఇచ్చామని వెల్లడి న్యూఢిల్లీ: క
Read Moreలోక్సభలో కుల దుమారం
కులగణనపై రాహుల్ గాంధీ వర్సెస్ అనురాగ్ ఠాకూర్ కులమేంటో తెలియనోళ్లు కులగణన కోరుతున్నారన్న బీజేపీ ఎంపీ ఎంత అవమానించినా పోరాటం ఆపనన్న ప్రతిపక
Read Moreజార్ఖండ్లో పట్టాలు తప్పిన రైలు: ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు
హౌరా నుంచి ముంబై వెళ్తుండగా ప్రమాదం చక్రధర్పూర్ రైల్వే డివిజన్లో ఘటన కొద్ది దూరంలోనే పట్టాలు తప్పిన మరో గూడ్స్ రైలు
Read Moreవయనాడ్ విలవిల .. 800 మంది గల్లంతు
తుడిచిపెట్టుకుపోయిన ఐదు గ్రామాలు మట్టి దిబ్బల కింద మరికొంత మంది రంగంలోకి ఆర్మీ, ఎయిర్ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ కుండపోత వర్షాలతో సహాయక చర్యలకు ఆటంక
Read More












