దేశం

కేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు మృతి

కేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు పారిశుధ్య కార్మికులు మృతి చెందారు. శనివారం(నవంబర్ 2) మధ్యాహ్నం 3:30 సమయంలో షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన

Read More

ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకోండి.. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై దుమారం

శ్రీనగర్: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వివాదంలో చిక్కుకున్నారు. ఉగ్రవాదుల గురించి ఆయన చేసిన వ్

Read More

నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..!

ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. నవంబర్ 25, 2024 నుంచి డిసెంబర్ 20, 2024 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశ

Read More

ఎయిర్ ఇండియా విమానంలో బుల్లెట్లు కలకలం

గత 15 రోజులుగా దేశీయ విమానయాన సంస్థలను బాంబు బెదిరింపు సందేశాలు బెంబేలెత్తిస్తున్న విషయం విధితమే. ప్రయాణికులతో బయలుదేరిన ఫలానా విమానానంలో బాంబు పెట్టా

Read More

అడుక్కునే మహిళకు కండోమ్స్ ఇచ్చిన డాక్టర్ : కాంట్రవర్సీ వీడియో వైరల్

రద్దీగా ఉండే ప్రదేశాలైన బస్టాండ్లు, దేవాలయాలు, రైల్వే స్టేషన్లు, జాతర్లు, టూరిస్ట్ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ చాలామంది కనిపిస్తుంటారు. ఇలా భిక్షాటన చ

Read More

నా ఫీజు 100 కోట్ల రూపాయలపైనే.. నా దగ్గర డబ్బు లేదనుకోవద్దు : ప్రశాంత్ కిషోర్

మాజీ ఎన్నికల వ్యూహకర్త.. జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీహార్ ఎన్నికల్లో పోటీపై ప్రచారం ముమ్మరం చేశారాయన. ర

Read More

జమ్మూ కాశ్మీర్‎లో ఎన్ కౌంటర్.. ఇండియన్ ఆర్మీ చేతిలో ఇద్దరు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. 2024, నవంబర్ 2 శనివారం అనంతనాగ్‌ జిల్లాలోని లార్నూ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ

Read More

మూడు రోజుల్లో 10 ఏనుగులు మృతి.. బాంధవ్గడ్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ లోని బాంధవ్ గఢ్ రిజర్వ్ ఫారెస్ట్ లో మూడు రోజులు వ్యవధిలో 10 ఏనుగులు చనిపోయాయి. మంగళవారం నాలుగు ఏనుగులు..బుధవారం నాడు మరో నాలుగు..గురువారం

Read More

Viral Video: తాగితే ఇలాగే ఉంటదీ: నా ఆలుగడ్డలు ఎత్తుకెళ్లారు..అర్థరాత్రి పోలీసులకే ఫోన్ వేధింపులు

తాగిన మత్తులో కొందరు ఏం చేస్తుంటారో వారికే తెలియదు..మత్తుతో వచ్చిన కిక్కుతో నానా హంగామా చేస్తుంటారు. మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయి ఇలాంటి వారు చేసే

Read More

మోడీ వర్సెస్ ఖర్గే: ప్రధాని, ఏఐసీసీ చీఫ్ మధ్య మాటల యుద్ధం

ప్రధాని మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పరస్పరం

Read More

Delhi Pollution: దీపావళి ఎఫెక్ట్ ఇంకా తగ్గలే..ఢిల్లీ మొత్తం పొగమంచే

ఢిల్లీలో దీపావళి పటాసులు ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు. శనివారం ( నవంబర్ 2) ఉదయం దేశ రాజధాని ఢిల్లీ మొత్తం పొగమంచుతో కమ్ముకుంది. దీపావళి రోజు ఢిల్లీ ప్రజలు టప

Read More

డెమ్​చోక్‏లో​ ఆర్మీ పెట్రోలింగ్ స్టార్ట్

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌‌లోని డెమ్‌‌చోక్‌‌లో పెట్రోలింగ్ ప్రారంభించినట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. త

Read More

బడ్జెట్ చూసుకుని హామీలు ఇవ్వాలి..లేదంటే పార్టీ పరువు పోతది: మల్లికార్జున ఖర్గే

బడ్జెట్ చూసుకుని హామీలు ఇవ్వాలి పార్టీ రాష్ట్రాల ఇన్​చార్జ్​లకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే హితవు హామీలిచ్చేటపుడు జాగ్రత్త అవసరం లేదంటే పార్టీ పరువు

Read More