లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

మహారాష్ట్రలోని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ముందు మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. మావో దంపతులు వినోద్(32),కవిత(33)పై ఉన్న 8 లక్షల రూపాయలను వారికే అందించారు ఎస్పీ. ఇద్దరిపై 13హత్యల కేసులు ఉండగా.. 21 ఎన్ కౌంటర్లలో పాల్గొన్నట్లు తెలిపారు. మిగితా మావోలు జనజీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఎస్పీ అంకిత్ గోయల్.