టైఫాయిడ్ నోడల్ కేంద్రంగా నీలోఫర్

టైఫాయిడ్ నోడల్ కేంద్రంగా నీలోఫర్

మెహిదీపట్నం, వెలుగు: నీలోఫర్ దవాఖానను టైఫాయిడ్ పరిశీలన కోసం ప్రధాన నోడల్ కేంద్రంగా గుర్తించారు. ఈ కేంద్రాన్ని మంగళవారం డబ్ల్యూహెచ్​వో రాష్ట్ర వైద్యాధికారి డాక్టర్​ మురారి ప్రారంభించారు. కార్యక్రమంలో బ్యాక్ టెక్ కల్చర్ బాటిల్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయకుమార్, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్​ సుచిత్ర, ప్రొఫెసర్ డాక్టర్​ కవిత, డాక్టర్​ లాలు ప్రసాద్ రాథోడ్  పాల్గొన్నారు.