హైదరాబాద్, వెలుగు: న్యూ ఇయర్ సందర్భంగా రాజ్ భవన్ లో సోమవారం గవర్నర్ తమిళిసై ఓపెన్ హౌస్ నిర్వహిం చనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల వరకు రాజ్ భవన్ కు వచ్చి విషెస్ చెప్పొచ్చని శనివారం పత్రిక ప్రకటనలో తెలిపారు. రాజ్ భవన్ కు వచ్చే వాళ్లు పూల బొకేలు, శాలువాలు తీసుకు రావొద్దని చెప్పారు. పుస్తకా లతో పాటు ఇతర వస్తువులను తీసుకొస్తే స్టూడెంట్స్ కు అందజేస్తామని గవర్నర్ పేర్కొన్నారు.
న్యూ ఇయర్ రోజు రాజ్ భవన్ లో ఓపెన్ హౌస్
- హైదరాబాద్
- December 31, 2023
లేటెస్ట్
- ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
- హరీశ్ రావు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మోసం చేశారు : నున్న రమణ
- భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం నేరం కాదు: హైకోర్టు
- Xలో AI కొత్త అప్డేట్ గురూ.. స్టోరీస్గా ట్రెండింగ్ టాపిక్స్
- బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- గాడిద గుడ్డు!! .. పాలిటిక్స్ లో నయా ట్రెండ్
- గుడ్న్యూస్: Xలో డీప్ఫేక్ వీడియోస్ కనిపెట్టే ఫీచర్
- బతికుండగానే పసికందును పాతిపెట్టిన్రు
- IPL 2024: ముంబై కోటకు బీటలు.. చరిత్ర సృష్టించిన కోల్కతా నైట్ రైడర్స్
- వ్యాపారులతో కలిసి 40 కోట్ల ఫ్రాడ్
Most Read News
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- పాకిస్థాన్ ఫస్ట్ మూన్ మిషన్ చైనాలో లాంచ్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం