పాకిస్థాన్ ISIకి గూఢచర్యం చేస్తున్న ముఠా అరెస్ట్

పాకిస్థాన్ ISIకి గూఢచర్యం చేస్తున్న ముఠా అరెస్ట్

పాకిస్థాన్ ISIకి గూఢచర్యం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసింది NIA.  గుజరాత్ కు చెందిన గిటెలి ఇమ్రాన్ అనే వ్యక్తిని నిన్న NIA అరెస్ట్ చేసింది. అతడిని ముంబైలోని DRDO గెస్ట్ హౌస్ కు తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు అధికారులు. పాకిస్థాన్ ISI.. భారత్ లో కొందరు ఏజెంట్లన నియమించినట్టు గుర్తించారు. ఇండియన్ నేవీ లొకేషన్స్, నేవీ షిప్ ల కదలికలు, సబ్ మెరైన్ల మూవ్ మెంట్ ను పాక్ కు చేరవేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. రక్షణ శాఖకు సంబంధించిన కీలక సమాచారం కూడా పాక్ కు అందజేశారంటున్నారు. ఒక నిందితుడిని అరెస్ట్ చేసిన NIA.. అతని నుంచి సమాచారం సేకరిస్తోంది.

చెరువులో తేలిన కవలలు..ఒడ్డున అపస్మారక స్థితిలో మరో ఇద్దరు..

రవికిషన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు..ఒకరిద్దరి వల్ల ఇండస్ట్రీని నిందిస్తారా?