నిజామాబాద్ నగరంలోని నెహ్రూ చౌక్లో షాపింగ్ సందడి నెలకొంది. రంజాన్ మాసంలో భాగంగా నైట్ టైమ్లో షాపింగ్కు ఫేమస్ అయిన ఈ ప్రాంతానికి ముస్లింలు ఆదివారం ఇఫ్తార్ అనంతరం భారీగా తరలివచ్చారు. పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేశారు.
- వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్