గుజరాత్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.స్పీకర్ రాజేంద్ర త్రివేది తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇటీవలే సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన స్థానంలో భూపేంద్ర పాటిల్ ను సీఎంగా బీజేపీ అధిష్ఠానం నియమించింది. మరోవైపు ఇవాళ (గురువారం) ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజేంద్ర త్రివేది రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అసెంబ్లీ సెక్రటరీకి పంపించారు. త్రివేదికి మంత్రి వర్గంలో చోటు దక్కడంతో రాజీనామా చేశారు. స్పీకర్ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చినట్టు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన స్థానంలో కొత్త స్పీకర్ గా నిమ బెన్ ఆచార్య ఎంపికయ్యారు. ఈ పరిణామాలన్నీ కొన్ని గంటల్లోనే జరిగాయి.
గుజరాత్ కొత్త స్పీకర్ గా నిమాబెన్ ఆచార్య
- దేశం
- September 16, 2021
లేటెస్ట్
- 147 సీట్లతో అధికారంలోకి వైసీపీ.. ఒప్పుకున్న టీడీపీ.. వీడియో వైరల్..
- Harish Shankar Open Letter: మర్యాద ఇస్తూనే చోటాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్
- Gautam Gambhir: గంభీర్ వింత సమాధానం.. మెస్సీ, రోనాల్డో ఇష్టం లేదంటూ మరొకరి పేరు
- ఓటు వేయడం మర్చిపోకండి: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
- మోకాళ్ల యాత్ర చేసినా కేసీఆర్ను నమ్మరు... ఎంపీ లక్ష్మణ్
- 2024 Hanumanth Jayanti Special: కోటిమొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న
- ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : వికాస్ రాజ్
- ఇండోనేషియాలో భారీ అగ్ని పర్వత విస్ఫోటనాలు..సునామీ వస్తుందా?
- శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి సంయుక్తా మీనన్…
- Vijay Antony: నెగెటివ్ రివ్యూలు చెప్పిన వారిపై..విజయ్ ఆంటోనీ పోస్ట్ వైరల్
Most Read News
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం