వనపర్తి, వెలుగు: యాసంగిలో రైతులు వరి వేస్తే సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవాల్సిందేనని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరులో నిర్వహించిన డిస్ట్రిక్ ఇరిగేషన్అడ్వైజరీ బోర్డు (డీఐఏబీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలకు మాత్రమే ప్రాజెక్టుల నీళ్లిస్తామని చెప్పారు. దీంతో శ్రీరంగాపురం జెడ్పీటీసీ సభ్యుడు ఎం.రాజేంద్రప్రసాద్ ఆయనను అడ్డుకున్నారు. ‘‘ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల కింది 60 % భూములు బురద పొలాలే.. వీటిలో వరి తప్ప ఇతర పంటలు పండవని మీకు కూడా తెలుసు.. మరి వేరే పంట ఎట్ల వేయాలె’’ అని నిలదీశారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. యాసంగిలో ప్రభుత్వం వడ్లు కొనదని, వరి వేసే రైతులు సెల్ఫ్ మార్కెటింగ్చేసుకోవాలని, అవసరమైతే మిల్లర్లతో అగ్రిమెంట్లు కుదుర్చుకోవాలని చెప్పారు. ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా అలంపూర్ ఏరియాకు సాగునీరు ఇస్తామని, తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ 1, 2 స్కీంలు పూర్తయితే చివరి ఆయకట్టుదాకా ఇవ్వొచ్చన్నారు. డీఐఏబీ మీటింగ్ల సమాచారం జిల్లా అధికారులు తనకే ఇవ్వడం లేదని నాగర్కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. ఇక రైతులకు ఏం సేవలు అందిస్తారని ప్రశ్నించారు. ఈ మీటింగ్కు రైతులనూ పిలవాల్సి ఉండగా, ఎవరినీ అనుమతించలేదు. జూరాల, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ తో పాటు ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ల నుంచి యాసంగికి నీటివిడుదలపై చర్చించారు.
యాసంగిలో ప్రభుత్వం వడ్లు కొనదు
- తెలంగాణం
- January 1, 2022
లేటెస్ట్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
- బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు