న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అభ్యర్థుల ఎం పికపై బీజేపీ హైకమాండ్ బుధవారం కీలక సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది. ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) భేటీ జరిగే అవకాశం ఉంది. ఇందులో పాల్గొనాలని ఇప్పటికే ఎంపీ లక్ష్మణ్, పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఇతర నేతలకు హెడ్ ఆఫీస్ నుంచి సమాచారం అందినట్టు సమాచారం. బుధవారం ఉదయం కిషన్ రెడ్డి, సాయంత్రం వరకు లక్ష్మణ్ ఢిల్లీకి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గాల వారీగా రాష్ట్ర స్ర్కీనింగ్ కమిటీ ఫైనల్ చేసిన జాబితా ఇప్పటికే హైకమాండ్ కు చేరింది. ఇందులో పలు మార్పులుచేర్పుల తర్వాత జాబితాను సీఈసీ ముందు పెట్టనున్నారు. సీఈసీ భేటీ అనంతరం ఏ క్షణమైనా అభ్యర్థుల జాబితా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
అక్టోబర్ 18న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ!
- హైదరాబాద్
- October 18, 2023
లేటెస్ట్
- వీడీసీల ఆగడాలకు అడ్డుకట్ట రంగంలోకి దిగిన సర్కారు యంత్రాంగం
- వాన్ని నెట్టేయండి రా..! జర్నలిస్ట్పై మాజీ మంత్రి జగదీశ్రెడ్డి సీరియస్
- మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
- పారిస్ కహాని..58 ఏండ్లకు ఒలింపిక్స్ అరంగేట్రం
- దోమల నియంత్రణపై జీహెచ్ఎంసీ ఫోకస్
- దుర్గం చెరువులో దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్!
- వేట మొదలు..నేడు ఏడు ఈవెంట్లలో బరిలోకి ఇండియా అథ్లెట్లు
- వణికిస్తున్న వైరల్ ఫీవర్.. రోగులతో దవాఖానలు కిటకిట
- మూడోసారి గెలిచినా కేసీఆర్ తీరు మారలే
- పారిస్ మెరిసె..ప్రపంచం మురిసె
Most Read News
- శ్రీశైలానికి భారీ వరద
- Free Civils Coaching:ఫ్రీగా సివిల్స్ కోచింగ్, హాస్టల్ + ఫుడ్ : ఇప్పుడే అప్లై చేసుకోండి
- హైదరాబాద్లో ఆది, సోమవారం వైన్స్ షాపులు బంద్..ఎందుకంటే..
- పాపాత్ములు : షిరిడీ వెళ్తున్న ట్రైన్ ను లూటీ చేసిన కేటుగాళ్లు.. లబోదిబోమన్న ప్యాసింజర్లు..
- Kitchen Tips: వాడేసిన మెడిసిన్ కవర్లు పారేయకండి.. ఇలా వాడితే మీ కిచెన్ మెరుస్తుంది...చూస్తే వావ్ అనాల్సిందే...!
- రుణమాఫీ ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
- జగిత్యాలలో పలు హోటళ్లకు ఫైన్లు
- Shah Rukh Khan: ఆ దేశపు బంగారు నాణెంపై షారుఖ్ చిత్రం..గాంధీ తర్వాత రెండవ భారతీయుడుగా బాద్షాకు అరుదైన గౌరవం
- జియో భారత్ 4G ఫోన్ ధర ఎంతో తెలుసా.. తక్కువ రీఛార్జ్.. ఎక్కువ డేటా ప్లాన్..!
- Rajinikanth: మనవడిని స్వయంగా స్కూల్కు తీసుకెళ్లి..క్లాస్ రూమ్లో ముచ్చటించిన సూపర్ స్టార్ రజినీకాంత్ ..