దేశంలో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. గంట గంటకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఢిల్లీలో 10 కేసులు, మహారాష్ట్రలో 8 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి వరకూ భారత్లో మొత్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 109కి చేరింది. దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా 40 కేసులున్నాయి. ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ను తేలిగ్గా తీసుకోవద్దని, అనవసర ప్రయాణాలు, పార్టీలు, ఫంక్షన్లు వాయిదా వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని WHO చెప్పిందని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్. సౌతాఫ్రికాలో డెల్టా ప్రభావం తక్కువగా ఉండగా.. ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తోందన్నారు. సౌతాఫ్రికాలో నమోదవుతున్న కరోనా కేసులలో 98శాతం ఒమిక్రాన్ ఉంటోందని చెప్పారు. ఒమిక్రాన్ పై వ్యాక్సిన్లు ఎఫెక్టివ్ గా పనిచేయటంలేదనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
మహారాష్ట్రలో 40కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు
- దేశం
- December 18, 2021
లేటెస్ట్
- కాంగ్రెస్లో చేరనున్న మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- రాళ్లు విసురుకున్న BJP, TMC కార్యకర్తలు.. 11 గంటలకు 32 శాతం ఓటింగ్
- సీడీ ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం
- పదవులను కాపాడుకునేందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నం : జగదీశ్ రెడ్డి
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- కాంగ్రెస్ లో చేరిన ఎంపీపీ భగవాన్ నాయక్
- కాంగ్రెస్ గెలిస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : పొద్దుటూరి వినయ్ రెడ్డి
- అకాల వర్షంతో తడిసిన వరిధాన్యం
- మహబూబాబాద్లో సీఎం సభ ఏర్పాట్లు పూర్తి
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- ఏప్రిల్ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..