రూపాయికే గులాబీ దోశ

రూపాయికే గులాబీ దోశ

కేసీఆర్​ బర్త్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట టౌన్ లో పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ వద్ద రూపాయికే దోశ అందించారు. బీట్ రూట్, క్యారెట్ కలిపి గులాబీ రంగులో వీటిని తయారు చేశారు. 

:: వెలుగు, అశ్వారావుపేట

మరిన్ని వార్తల కోసం..

మేడారం జాతర ఫోటో గ్యాలరీ

చనిపోయిన వ్యక్తికి బూస్టర్ వేశారట!

ఎల్ఐసీలో ఎవరూ క్లెయిమ్​ చేయని డబ్బు.. 21 వేల కోట్లు