ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఈ మధ్యే నిర్వహించిన కుంభమేళాలో కరోనా టెస్టుల్లో గోల్మాల్ జరిగింది. లక్షకు పైగా టెస్టులు ఫేక్ అని తేలింది. టెస్టులు చేయకుండానే చేసినట్టు డేటా ఎంటర్ చేశారని గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేస్తోంది ప్రభుత్వం. కుంభమేళాలో కరోనా టెస్టుల కోసం శాంపిల్స్ కలెక్ట్ చేసే బాధ్యతను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అయితే ఆ సంస్థ శాంపిల్స్ తీసుకోకుండానే... తప్పుడు పేర్లు, అడ్రస్ లు, ఫోన్ నంబర్లతో ప్రభుత్వాన్నే బురిడీ కొట్టించింది. ఒకే ఫోన్ నెంబర్ తో 50 మంది పేర్లను ఎంటర్ చేశారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని... త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని కుంభమేళా హెల్త్ ఆఫీసర్ తెలిపారు.
కుంభమేళాలో టెస్టులు చేయకుండానే చేసినట్టు డేటా ఎంట్రీ
- దేశం
- June 15, 2021
లేటెస్ట్
- యేవమ్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలపై ఆధారాలు ఇవ్వండి
- ఎస్ కే ఎస్ క్రియేషన్స్ బ్యానర్లో మూడో చిత్రం ప్రారంభం
- బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయం.. ఇద్దరు అరెస్ట్
- కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో టాస్క్ఫోర్స్ దాడులు
- బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథం నామినేషన్ రిజెక్ట్
- కేసీఆర్ కలుగులో ఎలుకలాంటోడు..ఎన్నికలప్పుడే బయటకొస్తడు : బండి సంజయ్
- అమరవీరుల చావుకు హరీశే కారణం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
- ఇంట్లో పనిమనిషి ప్లాన్.. చోరీ చేసి కారు కొంది
- హరీశ్.. అప్పుడెందుకు రాజీనామా చెయ్యలే : రాజగోపాల్రెడ్డి
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు