హెలికాప్టర్ ప్రమాదంలో బతికున్న ఆ ఒక్కరు ఆయనేనా?

హెలికాప్టర్ ప్రమాదంలో బతికున్న ఆ ఒక్కరు ఆయనేనా?

తమిళనాడులో కూలిన హెలికాప్టర్ ప్రమాదంలో 14 మందికి గాను 13 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే వారిలో బతికున్న ఆ ఒక్కరు ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బతికున్నది రావతేనా అని ఊహాగానాలు వస్తున్నాయి. కాగా.. తీవ్రంగా గాయపడిన ఆ ఒక్కరికి 90 గాయాలైనట్లు తెలుస్తోంది.