కాంగ్రెస్ అంటే ప్రజల్లో అంతగా వ్యతిరేకత లేదని… దుబ్బాక ఫలితంతో తెలిసిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ వెనుబడిన సందర్భంగా పరిస్థితులు పరిశీలిస్తే అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని తేలిందన్నారు. దుబ్బాకలో కౌంటింగ్ లో ప్రజల నాడి తేటతెల్లమైందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని రాష్ట్ర ప్రజలు ఒక దేవతగా భావిస్తారని… ఆమె కారణంగానే తెలంగాణ వచ్చిందనేది టీఆర్ఎస్ నాయకులు కూడా ఒప్పుకున్నారన్నారు. అయితే శ్రీనివాసరెడ్డిని అభ్యర్తిగా నిలిపినా, ప్రజలు టీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేక ఓటును బీజేపీకి వేశారన్నారు. స్థానికుడైన రఘునందన్ రావు ముందునుంచే యోజకవర్గంలో ప్రచారం చేసుకోవడం కలసి వచ్చిందన్నారు మధుయాష్కీ.
టీఆర్ఎస్ పై వ్యతిరేకత బీజేపీకి ప్లస్ అయ్యింది : మధుయాష్కీ
- హైదరాబాద్
- November 10, 2020
లేటెస్ట్
- ముంబైలో గాలి దుమారం..14కు చేరిన మృతుల సంఖ్య
- కాశీలో మోదీ నామినేషన్..వరుసగా మూడోసారి ఇక్కడి నుంచే లోక్ సభ బరిలో ప్రధాని
- మోదీ మళ్లీ ప్రధాని అయితే..దేశంలో ఎన్నికలే ఉండవు
- ముంబైలో గాలి వాన బీభత్సం
- మోడీ నామినేషన్ | రాహుల్ మ్యారేజ్ | లోక్ సభ ఎన్నికలు | మాధవి లత PS అసదుద్దీన్ | V6 టిన్మార్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- విద్యుత్శాఖ అలర్ట్