బీజేపీ మోసపూరిత హామీలను దేశమంతా తెలిపేందుకు ప్రధాని మోడీపై తాము సిద్ధమవుతున్నామని తళిత రైతులు తెలిపారు. మోడీ పోటీచేసే వారణాసి లోక్ స భకు లేదా ఆయన ఎక్కడ పోటీచేసినా ‘దేశీయ తెన్నిండియా నడిగల్ ఇనయిప్పు సంఘం’ తరఫున 111 మంది రైతులను బరిలోకి దింపి మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని రైతు సంఘాల నేత అయ్యాకన్ను శనివారం మీడియాకు చెప్పారు. రైతుల హక్కులు, జీవనోపాధి కోసమే తాము పోరాటం చేస్తున్నామన్నారు . ‘మోడీ హయాంలో రైతులను బిచ్చగాళ్ల కంటే హీనంగా చూసే పరిస్థితి వచ్చింది. గిట్టు బాటు ధర లేక ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు . కావేరి వ్యవహారం, పంటరుణాల సమస్య, ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల స్థితిగతులను తెలియజేస్తూ వారణాసిలో ప్రచారం చేస్తాం ’ అని వివరించారు. తమకు మద్దతుగా 250 మంది రైతులు తరలిస్తున్నా రని, నామినేషన్ల చివరి రోజైన ఏప్రిల్ 23న వారణాసి చేరేందుకు గంగా కావేరీ ఎక్స్ప్రెస్ రైలుకు శుక్రవారం టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నామని తిరుచ్చి జిల్లా రైతులు తెలిపారు.
మోడీపై 111 మంది తమిళ రైతుల పోటీ
- దేశం
- March 24, 2019
లేటెస్ట్
- మాల్దీవ్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు
- చిన్నారి కుటుంబానికి అండగా ఉంటాం: ఎంపీ గడ్డం వంశీ
- ఈవీఎం హ్యాక్ కాదు.. ఓటీపీతో కంట్రోల్ చేయలేం: వందనా సూర్యవంశీ
- RBI ఎఫెక్ట్: 6శాతం తగ్గిన IIFL ఫైనాన్స్ లాభాలు
- దర్శకుడిపై పరువు నష్టం కేసు పెట్టిన హీరోయిన్
- Devotional Story: హనుమంతుడు చిరంజీవి.. వరం ఎవరు ఇచ్చారో తెలుసా..
- స్పీకర్ పదవిపై ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
- ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్పై: ట్రయల్ రన్ సక్సెస్
- PAK vs IRE: ఐర్లాండ్తో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పాక్
- ఆర్బీఐకి ‘బెస్ట్ రిస్క్ మేనేజర్ అవార్డు’
Most Read News
- AP News:వాలంటర్ల సేవలపై ప్రభుత్వ కీలక నిర్ణయం...
- ముగియనున్న రోహిత్ అధ్యాయం.. టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరు..?
- నేను విచారణకు రాను..నువ్వే దిగిపో : కేసీఆర్
- ఖమ్మంలో ఇంటర్నేషనల్ దోపిడీ !
- ఆగస్టు 1 నుంచి భూముల విలువ పెంపు
- రాశిఫలాలు : 2024 జూన్ 16 నుంచి 22 వరకు
- INDW vs SAW: స్మృతి మంధాన సెంచరీ.. సఫారీల ఎదుట భారీ లక్ష్యం
- యాదగిరి గుట్ట గిరిప్రదక్షిణకు అధికారుల ఏర్పాటు
- నిర్జల ఏకాదశి.. జూన్18న తులసి మొక్క దగ్గర ఇలా చేయండి.. లక్ష్మీదేవి కటాక్షం పొందండి..
- Bakrid Special 2024: ఇదే బక్రీద్ పండుగ వెనుక కథ!