పాకిస్తాన్ గగనతలంలో భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రయాణానికి అనుమతి నిరాకరించింది. సోమవారం నాడు రాష్ట్రపతి కోవింద్ యూరప్ దేశాల పర్యటనకు వెళ్తున్నారు. పాక్ ఏయిర్ స్పేస్ లో ప్రయాణించేందుకు పాక్ అనుమతి కోరింది భారత్. అయితే ద్వైపాక్షిక సంబంధాల్లో భారత వైఖరిపై తాము అసంతృప్తిగా ఉన్నామని… అందుకే భారత రాష్ట్రపతి ప్రయాణించే విమానానికి పర్మిషన్ ఇవ్వడంలేదని పాకిస్తాన్ తెలిపింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ ప్రకటన చేశారు. సోమవారం నుంచి ఐస్ లాండ్, స్విట్జర్లాండ్, స్లొవేనియాల్లో రాష్ట్రపతి పర్యటించాల్సి ఉంది.
రాష్ట్రపతి ప్రయాణానికి అనుమతి నిరాకరించిన పాకిస్తాన్
- విదేశం
- September 8, 2019
లేటెస్ట్
- ఆడబిడ్డకు ఎంపీగా ఛాన్స్ ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి
- తక్కువ ధర.. అధిక మైలేజ్.. సాటి లేని టీవీఎస్ బైకులు
- Trisha: గంటల తరబడి గోడను చూస్తాడు.. విజయ్లో నచ్చని విషయం అదే అంటున్న త్రిష
- కవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి
- యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి మూడు గంటలు
- జేపీ నడ్డాపై కాంగ్రెస్ ఫిర్యాదు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- Shahid Kapoor: ప్రేమ పేరుతో ఇద్దరు హీరోయిన్స్ మోసం చేశారు.. షాహిద్ షాకింగ్ కామెంట్స్
- పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి
- పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు