కైకాలను మొదటిసారి అప్పుడే కలిశా: పవన్

కైకాలను మొదటిసారి అప్పుడే కలిశా: పవన్

కైకాల సత్యనారాయణను ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కైకాల పార్థివ దేహానికి నివాళి అర్పించిన పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  కైకాల  అజాత శత్రువని..తన చిన్నతనం నుంచి ఆయనతో  పరిచయం ఉందన్నారు. కైకాల మచిలీ పట్నం ఎంపీగా ఉన్నప్పుడు మొదటి సారి కలిసానన్నారు.  కైకాల మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటని అన్నారు.