క్యాతనపల్లి మున్సి పాలిటీలోని నూతన వధూవరులను ఆశీర్వదించిన పెద్దపల్లి ఎంపీ

క్యాతనపల్లి మున్సి పాలిటీలోని నూతన వధూవరులను  ఆశీర్వదించిన పెద్దపల్లి ఎంపీ

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దరాగడి అమ్మ గార్డెన్స్ లో బుధవారం​ జరిగిన కాంగ్రెస్​ లీడర్​ రవి కూతురు చరిష్మా -అభిషాల్ వివాహ వేడుకకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. 

నూతన వధువరులను ఎంపీ ఆశీర్వదించారు. ఎంపీ వెంట డీసీసీ ప్రెసిడెంట్​ రఘునాథ్​రెడ్డి, రాష్ట్ర నేత​బండి సదానందం యాదవ్, అబ్దుల్​ అజీజ్, ఒడ్నాల శ్రీనివాస్​ పాల్గొన్నారు.