ప్రతి నెలా ఒకటో తేదీన పంపిణీ చేసే పింఛన్లను ఏప్రిల్లో మూడో తేదీన లబ్ధిదారులకు అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటో తేదీ ఆర్బీఐకి సెలవు, రెండో తేదీ ఆదివారం అయినందున మూడో తేదీన పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్ని పెన్షన్ లబ్ధిదారులకు ముందుగా తెలియజేయాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక కోసం ఏపీ ప్రభుత్వం రూ.21,434 కోట్లు కేటాయించింది.
Andhra Pradesh : ఏప్రిల్ 3న పింఛన్లు
- ఆంధ్రప్రదేశ్
- March 25, 2023
లేటెస్ట్
- Pushpa2FirstSingle: పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..పాటల నగరా షురూ చేసిన దేవిశ్రీ ప్రసాద్
- కడియం శ్రీహరి మచ్చ లేని నాయకుడు: మంత్రి కొండా సురేఖ
- ఢిల్లీలో పుర్రెలు, ఎముకలతో తమిళనాడు రైతుల నిరసన
- CSK vs LSG: చెన్నైకు స్టోయినీస్ చెక్.. ఒక్క మ్యాచ్తో మూడు రికార్డ్స్ బ్రేక్
- సీఎం జగన్ పై దాడి కేసులో కోర్టు కీలక ఆదేశాలు..
- ఎన్నికలను మేమెలా కంట్రోల్ చేస్తం : సుప్రీంకోర్టు
- ఒడిశా రాజకీయాల్లో లుంగీ పంచాయతీ.. సీఎం లుంగీపై బీజేడీ, బీజేపీ మాటల యుద్ధం
- వైసీపీ, కూటమి మేనిఫెస్టోపై ఉత్కంఠ... రుణమాఫీనే కింగ్ మేకరా..
- వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్
- Sandeep Reddy Vanga : “యానిమల్ పార్క్” విడుదలపై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- Weather Report: ఎండ మండుతోంది... సూర్యుడు ఉగ్రరూపం దాల్చాడు..
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా.. అయితే, ఇది గమనించండి..
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?