సదాశివపేట, వెలుగు: ఇండ్ల జాగలు ఇవ్వడం లేదని పేదలు సర్కారు స్థలాన్ని కబ్జా చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం సర్వే నంబర్ 435లో 9.35 ఎకరాల గవర్నమెంట్ స్థలం ఉంది. 2014లో కాంగ్రెస్హయాంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సర్వే నంబర్390లో 5 వేల మంది నిరుపేదలకు 12 ఎకరాల్లో ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. 2014 ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోయారు. టీఆర్ఎస్ నుంచి చింతా ప్రభాకర్ గెలుపొందారు. పంపిణీ చేసిన ఇండ్ల స్థలాలపై చింతా ప్రభాకర్ కోర్టు నుంచి స్టే తెచ్చారు. అప్పట్లో ఆ స్థలంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పారు. సంవత్సరాలు గడుస్తున్నా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకపోవడంతో పేదలు సర్వే నంబర్435లో స్థలాన్ని కబ్జా చేశారు. విషయం తెలిసి తహసీల్దార్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గవర్నమెంట్స్థలాన్ని ఆక్రమించడం తప్పని హెచ్చరించారు. ఆ పక్కనే వెంచర్ ఏర్పాటు చేసి 1.5 ఎకరాల సర్కారు స్థలాన్ని కబ్జా చేస్తున్నప్పటికి స్పందించని ఆఫీసర్లు ఇప్పుడు తమను ఆపడం ఏమిటని పేదలు మండిపడుతున్నారు.
ఇళ్ల జాగలు ఇస్తలేరని సర్కారు స్థలాన్ని కబ్జా చేసిన ప్రజలు
- తెలంగాణం
- July 6, 2022
లేటెస్ట్
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- జగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ
- Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్
- ఈ కుర్రోళ్లు మరీ అరాచకం : రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. బైకులపై వెళుతూ రాళ్ల దాడి
- పవన్ కళ్యాణ్ సెక్యూరిటీపై దాడి
- ఖమ్మం ఆర్టీసీకి రూ.7.63 కోట్ల ఆదాయం : సీహెచ్ వెంకన్న
- ఎంబ్రాయిడరీ వర్క్ లో స్త్రీలకు ఉచిత శిక్షణ
- Nani: నాని ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఆ దర్శకుడితో సినిమా లేనట్టే?
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్