వరుసగా వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రో ధరల స్పీడ్కు మంగళవారం బ్రేకులు పడ్డాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏ మార్పులు లేకుండా స్థిరంగా ఉంచాయి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు. సోమవారం పెరిగిన ధరతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రేటు రూ.108.64, పెట్రోల్ ధర రూ.101.66గా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.104.14, డీజిల్ ధర రూ.93.17కు చేరాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110 మార్క్ దాటి.. రూ.110.41కు పెరిగింది. డీజిల్ ధర రూ.101.03కు చేరింది. తమిళనాడు రాజధాని చెన్నైలో పెట్రోల్ రూ.101.79, డీజిల్ రూ.97.59గా ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో పెట్రోల్ రూ.105.09, డీజిల్ రూ.96.28కి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా పెట్రో ధరలను రోజువారీగా పెంపు లేదా తగ్గింపు చేసుకునే అవకాశాన్ని 2017 నుంచి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో నాటి నుంచి రోజూ ఉదయం ఆరు గంటలకు పెట్రో రేట్ల అప్డేట్ను కంపెనీలు ప్రకటిస్తూ వస్తున్నాయి.
వారం తర్వాత ఆగిన పెట్రో రేట్ల పెరుగుదల
- బిజినెస్
- October 12, 2021
లేటెస్ట్
- ఎంపీ బండి సంజయ్పై కేసు
- సంక్షేమ రాజ్యం కూల్చడానికి మూడు పార్టీలు ఒక్కటయ్యాయి: సీఎం జగన్
- Tillu Square: టిల్లు స్క్వేర్ మీడియాకి నో షోస్..నిర్మాత నాగవంశీ సంచలన నిర్ణయం!
- బాబు వస్తే కరువు వస్తుంది.. నంద్యాల సభలో సీఎం జగన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- శివసేనా పార్టీలో చేరిన బాలీవుడ్ నటుడు
- SRH vs MI: పాండ్య ఇక నువ్వు మారవా..! సీనియర్లను అవమానించిన ముంబై కెప్టెన్
- ఏప్రిల్ నెలలో 14 రోజులు బ్యాంక్ హాలిడేస్.. ఎందుకంటే
- viral video: PTI మహిళా జర్నలిస్ట్పై ANI రిపోర్టర్ దాడి
- మోసాల బాబుకు ఇవే చివరి ఎన్నికలు: జగన్
Most Read News
- పది పాసైతే చాలు.. జీతం రూ. 63 వేల ప్రభుత్వ ఉద్యోగం
- ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా రిలీజ్
- Jaggi Vasudev: సద్గురు వాసుదేవ్ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్
- SRH vs MI: ఓడినా వణికించారు: ముంబైపై ఉత్కంఠ పోరులో గెలిచిన సన్ రైజర్స్