కొత్తగూడెం టౌన్లోని పోస్టాఫీస్ సెంటర్ నుంచి మున్సిపాలిటీ సింగరేణి హెడ్డాఫీస్వెళ్లే దారిలో ఆదివారం మెయిన్ పైప్లైన్పగిలింది. దీంతో పెద్ద ఎత్తున నీళ్లు ఎగిసిపడడంతో రోడ్డంతా జలమయమైంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంట పాటు నీళ్లన్నీ వృథాగా పోయాయి. చివరకు సప్లై ఆఫ్ చేసిన సింగరేణి సిబ్బంది పైపులైన్ రిపేర్చేసే పనిలో పడ్డారు. – భద్రాద్రికొత్తగూడెం, వెలుగు
పగిలిన పైప్ లైన్... రోడ్డుపై వరద ప్రవాహం
- తెలంగాణం
- December 6, 2021
లేటెస్ట్
- రూ.20 వేల కోట్లు పెట్టినా.. గంగానది ఎందుకు క్లీన్ కాలే: జైరాం రమేశ్
- సిప్లాలో వాటా అమ్మకం
- శనివారం క్లైమాక్స్ షూట్
- మరోసారి మమ్ముట్టితో..
- డై హార్డ్ ఫ్యాన్స్ కోసం..
- బీజేపీ మీడియా కో ఆర్డినేటర్పై కేసు
- రికార్డుస్థాయిలో వాహన అమ్మకాలు
- హాలీవుడ్ సిరీస్లో..
- తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించండి
- వరి కొయ్యకాలను తగలబెట్టకుండా చర్యలు చేపట్టండి
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!