కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులను ప్రధాని మోడీ పరామర్శించారు. జైట్లీ భార్య సంగీత, కుమారుడు రోషన్ ను మోడీ ఓదార్చారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ గత శనివారం అరుణ్ జైట్లీ కన్నుమూశారు. ఆ సమయంలో UAEలో పర్యటిస్తున్నారు మోడీ. జైట్లీ మరణవార్త తెలిసిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు. విదేశీ పర్యటన నుంచి రాత్రి ఢిల్లీ చేరుకున్న ప్రధాని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి జైట్లీ ఇంటికి వెళ్లారు.
జైట్లీ కుటుంబ సభ్యులను పరామర్శించిన మోడీ
- దేశం
- August 27, 2019
మరిన్ని వార్తలు
-
ఏఐ జెనరేటెడ్ లేబుల్ తప్పనిసరి.. ఏఐ ఫొటో, వీడియోలపై కేంద్రం కొత్త రూల్స్
-
కేరళ సంచలనం: ఇక డిగ్రీ వరకు ఫ్రీ చదువు.. దేశంలోనే మొట్టమొదటిసారి..
-
AI కంటెంట్పై కేంద్రం కొత్త రూల్స్ ! డీప్ఫేక్ వీడియోలు/ఫోటోలు 3 గంటల్లోనే మటాష్!
-
పార్లమెంట్లో దుమారం రేపిన బుక్పై భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణె ఫస్ట్ రియాక్షన్
లేటెస్ట్
- Muncipal elections : మున్సిపల్ ఎన్నికలు .. లైవ్ అప్ డేట్స్
- పుర‘పోరు’.. ప్రలోభాల జోరు: ఒక్కో ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. 10 వేల దాకా..
- అథ్లెటిక్స్లో సునందకు మూడు గోల్డ్ మెడల్స్..అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు అర్హత
- ఏసీబీ, విజిలెన్స్ కేసులపై చర్యలు తీసుకోండి : ఎఫ్జీజీ
- మోడల్ స్కూల్ టీచర్ల ఫ్యామిలీ లకు పెన్షన్లు : విద్యాశాఖ
- రూ.5వేలు తగ్గిన వెండి ధర..గోల్డ్ ఫ్యూచర్స్ రేట్లు కూడా డౌన్
- బాల్య వివాహాలు చేస్తే.. జైలే! .. చైల్డ్ మ్యారేజెస్పై 100 రోజుల సమరం
- ప్రతి ఓటూ కీలకమే..పోల్ మేనేజ్మెంట్ పకడ్బందీగా చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేడే (ఫిబ్రవరి 11) మున్సిపల్ ఎన్నికలు
- పోలింగ్ కు సర్వం సిద్ధం..నిజామాబాద్ జిల్లాలో 729 , కామారెడ్డి జిల్లాలో 239 పోలింగ్ సెంటర్లు
Most Read News
- 30 కోట్ల మందితో 12న భారత్ బంద్ : ఎందుకో తెలుసుకోండి..!
- హైదరాబాద్ గాజులరామారంలో భూ ప్రకంపనలు : ఇళ్ల నుంచి జనం పరుగులు
- జ్యోతిష్యం : కుంభ రాశి.. శతభిషా నక్షత్రంలో రాహువు, శుక్రుడు.. 11 రోజులు.. ఈ 4 రాశుల వాళ్లకు ఊహించని పరిణామాలు.. !
- రూటు మార్చేసిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్.. ఇప్పుడు అందరి చూపు అటువైపే
- 2027 నాటికి 99 శాతం ఉద్యోగాలు క్లోజ్: ఏఐ నిపుణుడి సంచలన హెచ్చరిక
- బట్టలు ఉతికి.. ఐరన్ చేస్తూ.. నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇలాంటివి చూసినప్పుడే బతుకుపై..
- T20 WORLD CUP: మీ వేషాలు తగలెయ్యా..! మా కోసం కాదు.. ఇదంతా బంగ్లా కోసమేనంటూ పాక్ కవరింగ్
- హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక ప్రకటన.. మార్చి 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తిరిగితే..
- కేరళ సంచలనం: ఇక డిగ్రీ వరకు ఫ్రీ చదువు.. దేశంలోనే మొట్టమొదటిసారి..
- మేడారం హుండీలో కాసులపేరు బంగారం కాదంట..
