మాజీ ప్రధాని రాజీవ్​కు పీఎం మోదీ నివాళి

మాజీ ప్రధాని రాజీవ్​కు పీఎం మోదీ నివాళి

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నివాళి అర్పిం చారు. ‘ఆయన జయంతి సందర్భంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నా నివా ళులు’ అని మోదీ ట్వీట్ చేశారు. అత్యం త చిన్న వయసులోనే రాజీవ్ మన దేశానికి ప్రధాని అయ్యారు. 1984–89 మధ్యకాలంలో ఆయన పదవిలో ఉన్నారు. 1991లో ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో రాజీవ్ కన్నుమూశారు.