న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ముప్పును పసిగట్టడంలో భారత్ విఫలమైందని ఇంటర్నేషనల్ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ విమర్శించింది. కరోనాను కట్టడి చేయాలంటే మోడీ ప్రభుత్వం తమ తప్పుల నుంచి నేర్చుకొని ముందుకెళ్లాలని లాన్సెట్ శనివారం తన ఎడిటోరియల్లో సూచించింది. కరోనా మహమ్మారిని అదుపు చేసే విషయంపై బహిరంగ చర్చలు, విమర్శలకు మోడీ తావివ్వకపోవడం దారుణమని.. ఈ విషయంలో ఆయనను క్షమించలేమని మండిపడింది. ‘కరోనా తొలి వేవ్ అనంతర పరిస్థితులను భారత ప్రభుత్వం బాగానే కంట్రోలో చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్-19 టాస్క్ఫోర్స్.. ఏప్రిల్ నెల వరకు ఒక్కసారి కూడా భేటీ కాలేదు. దీని పరిణామాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. కరోనా క్రైసిస్ రోజురోజుకీ ఎక్కువవతున్నందున ఇప్పటికైనా భారత సర్కార్ మేల్కొని వైరస్ నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలి’ అని లాన్సెట్ పేర్కొంది.
కరోనా కట్టడిలో మోడీ చర్యలు క్షమించరానివి
- దేశం
- May 9, 2021
లేటెస్ట్
- అదానీ, అంబానీ కోసమే మోదీ.. ఏటా 3 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి మోసం చేసిండు: వివేక్ వెంకటస్వామి
- ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు: సీఎం రేవంత్రెడ్డి
- నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ .. నిర్మల్, అలంపూర్ సభలు
- లోక్సభ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం
- మరో రోహిత్ వేముల అయితనన్న భయంతోనే.. ఊరెళ్లి వ్యవసాయం చేస్కుంటున్న! : వేల్పుల సుంకన్న
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- గెలుపు కోసం బీఆర్ఎస్ మెజార్టీపై కాంగ్రెస్ ఫోకస్
- ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : మంత్రి ఉత్తమ్
- రాశిఫలాలు : 2024 మే 5 నుంచి మే 11వరకు
- బీఆర్ఎస్లో హైటెన్షన్.. ఒకవైపు కబ్జా కేసులు.. మరోవైపు కాంగ్రెస్ లో చేరికలు
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు