
వరంగల్ జిల్లా: ఐనవోలు జాతరలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. భక్తులపై లాఠీఛార్జ్ చేశారు కానిస్టేబుళ్లు. మహాశివరాత్రి సందర్భంగా ఐనవోలు ఆలయంలో ఒగ్గుపూజారుల ఆధ్వర్యంలో వేసిన పెద్దపట్నాన్ని తొక్కేందుకు ప్రయత్నించారు భక్తులు. ఈ సమయంలో పోలీసులు అత్యుత్సాహ్యం ప్రదర్శించారు. మహిళలపై కూడా చేయి చేసుకున్నారు. ఇంతటితో ఆగకుండా భక్తులపై దుర్బాషలాడారు నెక్కొండ పోలీసులు. తోపులాటలో ఓ భక్తురాలు సొమ్మసిల్లి పడిపోయింది.
మరిన్ని వార్తల కోసం:
అవన్నీ రూమర్స్.. నా పెళ్లికి ఇంకా టైమ్ ఉంది
ఆకట్టుకుంటున్న శంకరుడి సైకత శిల్పం
నీళ్లు, బువ్వ లేకుండా 12 గంటలుగా క్యూలోనే ఉన్నం