హైదరాబాద్, వెలుగు: లోక్సభతోపాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడంపై ఫోకస్చేయాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశించారు. వంద శాతం ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బుధవారం బుద్ధ భవన్ లో ఏఆర్ఓలు, ఎన్నికలు విభాగం అధికారులు, స్వీప్ నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 25 రోజుల పాటు స్వీప్ కార్యక్రమాలు విస్తృతం నిర్వహించాలని బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు, సెక్టోరల్ అధికారులు ఇంటింటికి తిరిగి ఓటరును చైతన్య పరచాలన్నారు.
పోలింగ్ శాతం పెంచాలి .. బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్
- హైదరాబాద్
- April 11, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం మారుస్తామంటుంది : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- IPL 2024: యువ బౌలర్ ఓవర్ యాక్షన్.. నిషేధం విధించిన క్రమశిక్షణా కమిటీ
- ఎవ్వరికీ భయపడను..ఢిల్లీ ఐనా, గుజరాతైనా బండకేసి కొట్టుడే: సీఎం రేవంత్ రెడ్డి
- Naga chaitanya: మరోసారి జోడీగా పూజా-చై..థ్రిల్లర్తో సెట్ చేసిన హిట్ డైరెక్టర్!
- మేనిఫెస్టోలో మోడీ ఫోటో పెడితే ఒప్పుకోబోమని బీజేపీ చెప్పింది.. సీఎం జగన్
- సాంబార్ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా
- SRH: ఐపీఎల్ చిచ్చు.. టాలీవుడ్ హీరోయిన్ను ట్రోల్ చేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్
- నేను బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని ఎవరూ కదలించలేరు: మోదీ
- PushpaPushpa: సెన్సేషనల్ పుష్ప సాంగ్ వచ్చేది రేపే..ఊగిపోవడానికి సిద్ధం కండి ఐకాన్స్
- ఫేక్ షేక్!! సోషల్ మీడియాలో జోరుగా డీప్ ఫేక్స్
Most Read News
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు
- కరెంట్ పోయింది.. డీఈ సస్పెండెడ్
- హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్.. రూల్స్ పాటించని ఫేమస్ రెస్టారెంట్లు,హోటళ్లు
- వణుకుడే : క్యాబేజీలో పాము పిల్ల
- పిచ్చి పీక్స్కు చేరింది.. భార్యతో రొమాంటిక్ సాంగ్... సోషల్మీడియాలో అప్ లోడ్
- నిజం చెప్పారు : మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి..
- టీ20 వరల్డ్ కప్ ఎంపికపై నేడు సెలెక్టర్ల భేటీ
- T20 World Cup 2024: ఆర్చర్ రీ ఎంట్రీ.. వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించిన ఇంగ్లాండ్
- RCB: బౌలింగ్ కష్టాలు తీరినట్టే! జూనియర్ బుమ్రాను సిద్ధం చేస్తున్న ఆర్సీబీ