ఆసియా విమెన్స్ ఆర్టిస్టిక్ జిమ్నా స్టిక్స్.. ప్రణతి నాయక్కు కాంస్యం

ఆసియా విమెన్స్ ఆర్టిస్టిక్ జిమ్నా స్టిక్స్.. ప్రణతి నాయక్కు కాంస్యం

న్యూఢిల్లీ: ఇండియా జిమ్నాస్ట్ ప్రణతి నా యక్.. ఆసియా విమెన్స్ ఆర్టిస్టిక్ జిమ్నా స్టిక్స్ చాంపియన్షిప్ లో కాంస్య పతకం సాధించింది. శనివారం సౌత్ కొరియా లోని జెచియోస్లో జరిగిన వాల్ట్ ఫైనల్లో ప్రణతి 13.466 పాయింట్లతో మూడో ప్లేస్లో నిలిచింది. చైనా జిమ్నాస్ట్ యిహాన్ జాంగ్ (13,650), వియత్నాంకు చెందిన తి కిన్ నగుయెన్ (13.583) గోల్డ్, సిల్ వర్ సాధించారు. 

ఇండియాకే చెందిన యంగ్ జిమ్నాస్ట్ సమంత (13.016) నాలుగో ప్లేస్తో సరిపెట్టుకుంది. తాజా పె ర్ఫామెన్స్ ఈ టోర్నీలో మూడో మెడల్ను సొంతం చేసుకున్న ప్రణతి.. దీపా కర్మాక ర్ (2)ను అధిగమించింది. 2019 (ఉల న్బాటర్), 2022 (దోహా)లోనూ ప్రణతి పతకాలు సాధించింది.