రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ కు గ్రాండ్ వెల్ కమ్

రాష్ట్రపతి భవన్ లో  ట్రంప్ కు గ్రాండ్ వెల్ కమ్

రెండో రోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి భవన్ కు వచ్చిన  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని మోడీ  గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. అనంతరం  ట్రంప్  త్రివిద దళాల గౌరవాన్ని స్వీకరించారు. తర్వాత ప్రధాని మోడీ..కేంద్రమంత్రులను , ఉన్నతాధికారులను ట్రంప్ కు పరిచయం చేశారు. అనంతరం మహాత్మ గాంధీకి నివాళులర్పించేందుకు రాజ్ ఘాట్ కు బయల్దేరారు ట్రంప్.