ఇండియా తిరిగి నవ్వుతుంది…మరోసారి విజయం సాధిస్తుంది. ఇండియా పోరాడుతుంది…ఇండియా గెలిచి తీరుతుంది. అంటూ ప్రధాని పెట్టిన ఓ ట్వీట్ వైరల్గా మారింది. దీనికి సంబంధించి ఇవాళ ప్రధాని ఈ ట్వీట్తో పాటు ఓ పాటను కూడా పోస్ట్ చేశారు. ముస్కురాయేగా ఇండియా పేరిట విడుదలయిన ఈ సాంగ్ను పోస్టు చేశారు. ఈ వీడియో కరోనా వైరస్పై ప్రజల్లో మరింత అవగాహన పెంచుతుందన్నారు. ప్రస్తుత సమయంలో ప్రజలు సహకరిస్తే, భారతావని మరోమారు నవ్వుతుందన్న మెసేజ్ ఇందులో ఉందని తెలిపారు ప్రధాని మోడీ.
फिर मुस्कुराएगा इंडिया…
फिर जीत जाएगा इंडिया…
India will fight. India will win!
Good initiative by our film fraternity. https://t.co/utUGm9ObhI
— Narendra Modi (@narendramodi) April 7, 2020