సిక్కు క్యాడెట్ తలపాగా పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ స్పెషల్గా కన్పించారు. ఢిల్లీలోని కరియప్పా గ్రౌండ్లో శుక్రవారం నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్సీసీ) ర్యాలీ జరిగింది. దీనికి ప్రధాని హాజరై మార్చ్ఫాస్ట్ను సమీక్షించారు. ఉత్తమ క్యాడెట్లకు పతకాలు, లాఠీలు అందజేశారు. తర్వాత మాట్లాడుతూ.. తాను కూడా ఎన్సీసీలో యాక్టివ్గా పాల్గొన్నానని, దేశానికి సేవ చేయడంలో ఆనందం ఉంటుందని అన్నారు. స్టూడెంట్ దశ నుంచే దేశ సేవలో పాల్గొనడం అదృష్టమని చెప్పారు. ఎన్సీసీ బలోపేతానికి కేంద్ర సర్కారు కట్టుబడి ఉందన్నారు.
మోడీ సిక్కు క్యాడెట్ తలపాగా
- దేశం
- January 29, 2022
లేటెస్ట్
- దంతెవాడలో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
- యశ్తో స్క్రీన్ చేసుకోబుతున్న నయనతార
- 10 ఏండ్లు పాలించి 5 నెలల్లోనే కుప్పకూలిన బీఆర్ఎస్: రాజగోపాల్ రెడ్డి
- కచ్ అజ్రాఖ్కు జీఐ సర్టిఫికెట్
- ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ ట్రీట్
- సివిల్ కోడ్పై కాంగ్రెస్ వైఖరి చెప్పాలి : అర్వింద్
- మణిపూర్ అల్లర్లకు ఏడాది.. ఇప్పటికీ ఆందోళనకరంగానే పరిస్థితులు
- ఒకే సీట్లో ముగ్గురు చుట్టాలు.. ఒడిశాలో ఫ్యామిలీ ఫైట్
- ఓటును అమ్ముకుంటే శవంతో సమానం
- జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా : వినయ్ రెడ్డి
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?