కీలకమైన కేంద్ర ప్రభుత్వ శాఖల్లోప్రైవేట్ సెక్టార్ కు చెందిన తొమ్మిది మంది నిపుణులు జాయింట్ సెక్రెటరీలుగా నియమితులయ్యారు. ఈ మేరకు యూపీఎస్సీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు కేవలం ఐఏఎస్, ఐపీఎస్ తదితర అఖిల భారత సర్వీసుల సీనియర్ అధికారులను మాత్రమే ఈపోస్టుల్లో నియమించేవారు. అయితే బ్యూరోక్రసీలో ఫ్రెష్ ట్యాలెంట్ కు అవకాశం ఇవ్వాలన్న ప్రధాని మోడీ కోరికతో పాటు నీతి ఆయోగ్ కూడా సిఫారసు చేయడంతో.. ప్రైవేటు రంగాల నిపుణులనూ నియమించాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం 6 వేల అప్లికేషన్లు రాగా అందులోంచి 9 మందిని యూపీఎస్సీ ఫైనల్ చేసింది. అంబర్ దూబే (సివిల్ ఏవియేషన్),అరుణ్ గోయల్ (కామర్స్), రాజీవ్ సక్సేనా(ఎకనామిక్ ఎఫైర్స్), సుజిత్ కుమార్ (ఎన్విరాన్ మెంట్), సౌరబ్ మిశ్రా (ఫైనాన్స్ సర్వీ స్),దినేష్ దయానంద్ (రెన్యూ వబుల్ ఎనర్జీ) సుమన్ ప్రసాద్ ( రోడ్ ట్రాన్స్ పోర్ట్), భూషన్కుమార్ ( షిప్పింగ్), కోక్లిగోష్ (అగ్రికల్చర్) శాఖలకు జాయింట్ సెక్రెటరీలుగా ఎంపికైనట్టు ప్రకటించింది. వీరంతా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేయనున్నారు. త్వరలో మరో89 జాయింట్ సెక్రెటరీ పోస్టులను కూడా ఈవిధంగా భర్తీ చేస్తామని యూపీఎస్సీ తెలిపింది.
ఆలిండియా సర్వీసుల్లోకి ప్రైవేట్ నిపుణులు
- దేశం
- April 13, 2019
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు