ఇందిరా పారిఖ్​ అవార్డు అందుకున్న పద్మజ

ఇందిరా పారిఖ్​ అవార్డు అందుకున్న పద్మజ

ముంబయిలో గురువారం జరిగిన 12వ ఎడ్యుకేషన్ కాంగ్రెస్​లో  ఇందిరా పారిఖ్ ‘ఉమెన్ ఇన్ ఎడ్యుకేషన్ లీడర్స్’ అవార్డును ప్రొఫెసర్ పద్మజ అందుకున్నారు. జయశంకర్  తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్  డైరెక్టర్​గా పద్మజ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

ప్రొఫెసర్ ఇందిరా పారిఖ్​​ చేతుల మీదుగా ఆమె అవార్డును తీసుకున్నారు. 
- వెలుగు, హైదరాబాద్