హైదరాబాద్: దసరా పండుగకు ఊరేళ్లేవారు ఇల్లు జాగ్రత్త అని సూచించారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. తాళం వేసిన ఇల్లనే దొంగలు టార్గెట్ చేసే అవకాశాలున్నాయని..ఊరెళ్లేవారు పక్కింటివారికి చెప్పి కాస్త గమనించమని చెప్పాలన్నారు. అనుమానిత వ్యక్తులపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు దొంగతనాలకు పాల్పడుతారని.. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకుండా ఉంటే మంచిదన్నారు. వీలైతే బంగారం, క్యాష్ ఇంట్లో పెట్టకుండా బ్యాంక్ లాకార్లలో ఉంచుకోవాలని సూచించారు. ఇంట్లో ఉన్న సీక్రెట్ కెమెరా ఉన్నవారు వాటిని పనిచేసే విధంగా చెక్ చేసుకోవాలన్నారు. ఎలాంటి అనుమానాలు వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ మహేష్ భగవత్ సూచించారు.
ఊరెళ్తున్నారా.. ఇల్లు జాగ్రత్త
- లేటెస్ట్
- October 13, 2021
లేటెస్ట్
- Salaar Release Japan: జపాన్లో రిలీజ్ కాబోతున్న సలార్..ప్రభాస్ ఫ్యాన్స్కి వేడి సెగలిక మొదలు
- మెట్రో పిల్లర్ ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి
- పట్నం బస్తీల్లో.. ఢిల్లీ పోలీసులు
- రుణమాఫీని మోదీ ఆపాడు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- V6 DIGITAL 02.05.2024 EVENING EDITION
- ప్రచారానికి ముందు.. పుణ్యస్నానం ఆచరించిన CM
- చంద్రబాబుకు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా... సజ్జల
- మే 4 వరూధిని ఏకాదశి.... సిరి సంపదలు.. విష్ణుమూర్తి కటాక్షం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ గడ్డపై భారత్ మ్యాచ్లు
- Music Director Praveen Kumar: 24 గంటల్లో కోలీవుడ్లో ఇద్దరు మృతి..28 ఏళ్ల సంగీత స్వరకర్త ప్రవీణ్ కన్నుమూత
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్నావ్.. 40 ఏళ్లేనా..?: రోహిత్ శర్మ
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో తగ్గుదల.. ఏంటి ఈ అనూహ్య మార్పు!
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- తెలంగాణ గొంతుక కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? : కేటీఆర్
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై