సిద్దిపేట జిల్లా : దుబ్బాక విజయం ఎంతో చారిత్రాత్మకమైనదన్నారు బీజేపీ విజేత రఘునందన్రావు. తనకు విజయాన్ని అందించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విజయం నియోజకవర్గ ప్రజలకు అంకితమన్నారు. ఫలితాల తర్వాత సిద్దిపేటలో మాట్లాడిన రఘునందన్ .. ఈ ఎన్నికల్లో తన గెలుపును అడ్డుకోవాడానికి టీఆర్ఎస్ నేతలు అన్ని విధాల ప్రయత్నించారని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, అసెంబ్లీ వేదికగా వారి తీరును ఎండగడతానని అన్నారు. తన గెలుపును దుబ్బాకతో పాటు, రాష్ట్ర ప్రజలకు అంకితమిస్తున్నట్టు చెప్పారు. స్థానిక సమస్యలతో పాటు.. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజల సమస్యలు తీరుస్తానన్నారు. అక్రమ కేసులు, నిర్బంధాలను తట్టుకుంటూ పోరాటం సాగిస్తామన్నారు రఘునందన్.
ఈ విజయం చారిత్రాత్మకం
- తెలంగాణం
- November 11, 2020
లేటెస్ట్
- భక్తులతో కిటకిటలాడిన యాదగిరిగుట్ట
- మల్కాజిగిరికి కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ నియామకం
- ఇన్వెస్టర్ల ముందుకు ఈ వారం 3 ఐపీఓలు
- పూంచ్ టెర్రర్ ఎటాక్ బీజేపీ ఎన్నికల స్టంట్: పంజాబ్ మాజీ సీఎం
- ఇండియా మార్కెట్లో బోలెడు అవకాశాలున్నాయి..కానీ : వారెన్ బఫెట్
- వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి : ఆరెపల్లి మోహన్
- మందులు రీకాల్ చేసుకుంటున్న సిప్లా, గ్లెన్మార్క్
- మార్కెట్ డైరెక్షన్ కంపెనీల రిజల్ట్స్పై ఫోకస్
- ఇయ్యాళ్ల ఇందూరులో కేసీఆర్ మీటింగ్
- ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ ఖాయం : కె. లక్ష్మణ్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?