తుఫాన్‌‌ ఎఫెక్ట్..నేడు పలు రైళ్లు రద్దు

తుఫాన్‌‌ ఎఫెక్ట్..నేడు పలు రైళ్లు రద్దు

సికింద్రాబాద్, వెలుగు :  మిచాంగ్ తుఫాన్ ​కారణంగా రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ మధ్య పరిధిలోని వివిధ మార్గాల్లో నడిచే పలు రైళ్లను శుక్రవారం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

న్యూ టిన్ -సుకియా ఎస్ఎంవీటీ  బెంగుళూరు, ఆగర్తాలా- ఎస్ఎంవీటీ బెంగుళూరు, న్యూ​ జల్పాయ్​ గిరి- చెన్నై సెంట్రల్​ రైళ్లను రద్దు చేశారు. అలాగే.. ఈ నెల 9న అగర్తాలా- కేఎస్ఆర్​–బెంగుళూరు సిటీ రైళును కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.