వన్యప్రాణులను రక్షించాలని ర్యాలీ

 వన్యప్రాణులను రక్షించాలని ర్యాలీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచలో వన్యప్రాణులను రక్షించాలని ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాల్వంచ పట్టణంలో ఫారెస్ట్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు.  కాలుష్యం వల్ల రోజురోజుకు వన్యప్రాణులు అంతరించిపోతున్నాయన్నారు. వన్యప్రాణులను రక్షించి పర్యావరణాన్ని కాపాడుకుందామన్నారు FDO దామోదర్ రెడ్డి. వన్యప్రాణులను రక్షించుకోవాల్సి బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

విద్యార్థుల గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు

ఎయిర్ పోర్టులో యువతికి స్వీట్లు తినిపించిన పేరంట్స్