హైదరాబాద్: తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్తాన్లో ఇప్పటికే అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి. తాజాగా అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తీరు వల్ల ఆ దేశ క్రికెట్లోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీ20 వరల్డ్కప్ బరిలోకి దిగే జట్టును గురువారం ప్రకటించిన ఏసీబీ.. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్కు కెప్టెన్సీ అప్పగించింది. కానీ ఈ అనౌన్స్మెంట్ వచ్చిన కొన్ని గంటల్లోనే రషీద్ తన కెప్టెన్సీని వదులుకున్నాడు. టీమ్ సెలెక్షన్ విషయంలో బోర్డు తనతో కనీస సంప్రదింపులు కూడా జరపలేదని, అందువల్ల జట్టును నడిపించలేనని రషీద్ ఆరోపించాడు. ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. రషీద్ తప్పుకోవడంతో సీనియర్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. నబీ నియామకంపై ఏసీబీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కెప్టెన్సీ ఇస్తే వద్దన్న రషీద్ ఖాన్
- ఆట
- September 12, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- LSG vs RR: లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్ కు చేరువలో రాజస్థాన్ రాయల్స్
- Cyber Crime : ముంబై సీబీఐ పేరుతో.. రూ.35 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
- తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాక: ఎంపి అభ్యర్థి వంశీకృష్ణ
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- JEE అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. అప్లయ్ చేసుకోండిలా
- చంద్రబాబు హయాంలో బడ్జెట్ తీరు.. ఉపాధి కల్పన..
- IPL 2024: మెరిసిన రాహుల్, దీపక్ హుడా.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
- 95 మంది పిల్లల అక్రమరవాణా..రక్షించిన యూపీచైల్డ్ కమిషన్
- చంద్రబాబు సూపర్ 6హామీలకు అయ్యే ఖర్చు.. సాధ్యాసాధ్యాలు
- భారీగా విదేశీ మద్యం పట్టివేత
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- హైదరాబాద్ ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత.. ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది