
బుల్లితెర యాంకర్ రష్మీకి ఎంతో మంది అభిమానులున్నారు. హీరోయిన్ అవ్వబోయి.. యాంకర్గా సెటిలైన ఈ బ్యూటీ ప్రస్తుతం స్టార్ రేంజ్ను చూస్తోంది. అయినా, ఆమె ఫ్యాన్స్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఓ షోలో భాగంగా రష్మీని.. ఓ కమెడియన్ అవమానించాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కిట్లో భాగంగా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటంపై ఫైర్ అవుతున్నారు. రష్మీ ఇప్పటికైనా ఇలాంటి షోస్ను విడిచిపెట్టి నటిగా యాక్టింగ్పై దృష్టి పెట్టాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇప్పటికే రష్మీ ‘గుంటూరు టాకీస్’ వంటి సినిమాల్లో కీ రోల్లో నటించింది.
తర్వాత అనుకున్న రేంజ్ సక్సెస్ రాకపోవడంతో తిరిగి బుల్లితెరపైనే బిజీగా మారింది. మరి కొందరు మాత్రం ఇలాంటివి వారు చాలా లైట్ తీసుకుంటారని అంటున్నారు. గతంలోనూ యాంకర్ విష్ణుప్రియను బాడీషేమింగ్ చేయడం కాంట్రవర్సీగా మారింది.