
ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీ ఓలా ఆగస్టులో 19 వేల బండ్లను అమ్మింది. కిందటేడాది ఆగస్టుతో పోలిస్తే 400 శాతం గ్రోత్ నమోదు చేసింది. ఎలక్ట్రిక్ టూవీలర్ల మార్కెట్లో కంపెనీ వాటా 30 శాతానికి పెరిగింది. ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్, ఎస్1 ఎక్స్, ఎస్1ఎక్స్+ స్కూటర్లను ఓలా అమ్ముతోంది.