- దక్షిణ మధ్య రైల్వే యూజర్స్కమిటీ మెంబర్అనుమాస శ్రీనివాస్
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని రామగుండం, ఓదెల, మంచిర్యాల, బెల్లంపల్లిలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జిలపై కవర్షెడ్లను నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే యూజర్స్కమిటీ మెంబర్అనుమాస శ్రీనివాస్ రైల్వే అసిస్టెంట్ డివిజన్ఇంజినీర్సుశాంత్కుమార్శ్రీవాస్తవకు వినతిపత్రం అందజేశారు.
గురువారం రామగుండంలో ఆయనను కలిసి రైల్వే అండర్ బ్రిడ్జిలపై కవర్షెడ్లేకపోవడం వల్ల అండర్ బ్రిడ్జిల వద్ద నీరు నిల్వ ఉండి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే అండర్బ్రిడ్జిలపై షెడ్ కవర్ ఏర్పాటు చేయాలని కోరారు.
