మీ దాగుడుమూతల పర్యటనలతో ఒరిగేదేమిటి?

మీ దాగుడుమూతల పర్యటనలతో ఒరిగేదేమిటి?

హైదరాబాద్: కేటీఆర్ కు కాంగ్రెస్ అంటే ఎందుకంత భయమని టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కారం చేయమనడం నేరమా అని ఆయన క్వశ్చన్ చేశారు. ‘కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేయకపోతే మీరు కాలు బయట పెట్టలేరా? జనం మధ్యకు రాలేరా? మీ దాగుడుమూతల పర్యటనలతో ప్రజలకు ఒరిగేదేమిటి’ అని ట్విట్టర్ వేదికగా  కేటీఆర్ ను రేవంత్ ప్రశ్నించారు. 

మరిన్ని వార్తల కోసం:

క్రీజులో కుదురుకుంటే అతడ్ని ఆపడం కష్టం

దేశ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

చింతామణి నాటక నిషేధంపై హైకోర్టు సీరియస్