హుజూరాబాద్, వెలుగు: లాక్డౌన్ టైమ్లో ఇబ్బంది పడుతున్న తన ఊర్లోని పేదోళ్లకు సాయం చేద్దమనుకున్నరో సర్పంచ్. అనుకున్నదే ఆలస్యం తన మూడెకరాల వరి పంటను పంచేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి గ్రామ సర్పంచ్ కొడిగూటి శారద ప్రవీణ్.. మూడెకరాల్లో సన్నరకం వరిని పండించారు. తిండి లేక బాధపడుతున్న ఊర్లోని పేదోళ్లకు తనవంతు సాయం చేయాలనుకున్నారు. ఊర్లోని సుమారు 200 నిరుపేద కుటుంబాలను గుర్తించారు. బుధవారం హుజూరాబాద్ ఎంపీపీ ఇరుమల్ల రాణి సురేందర్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక చేతుల మీదుగా వాళ్లకు పంపిణీ చేశారు. పండిన పంటనంతా ఆపత్కాలంలో గ్రామ ప్రజలకు పంచడం ఆనందంగా ఉందని శారద అన్నారు.
మూడెకరాల పంట..పేదోళ్లకు పంచింది
- తెలంగాణం
- April 30, 2020
లేటెస్ట్
- నేడు తెలంగాణకు మాజీ గవర్నర్ తమిళిసై
- వీడియోలు వైరల్.. సెక్స్ స్కాండల్లో దేవెగౌడ మనవడు
- ఎన్నికల్లో మా మద్దతు కాంగ్రెస్కే: మాదిగ ఉపకులాల ఫ్రంట్
- రిజర్వేషన్లను నీరుగార్చింది బీజేపీనే : జాజుల శ్రీనివాస్ గౌడ్
- రాహుల్గాంధీ హిందువుల ప్రతినిధి కాదా?
- లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి: తెలంగాణ ప్రజా ఫ్రంట్
- లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు కొనండి: రైతులకు వ్యవసాయ శాఖ సూచన
- కారు కార్ఖానాకు పోయింది.. వాపస్ రాదు : సీఎం రేవంత్ రెడ్డి
- నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నం: ఓయూ లేడీస్ హాస్టల్ స్టూడెంట్లు
- రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు : మోహన్ భగవత్
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..