రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. నొప్పితో ఏడ్చిన చిన్నారులను చూసి స్థానికులు కంటతడి పెట్టారు. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆరా తీశారు. డీఈవో రాధాకిషన్ ను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. గాయడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు
- కరీంనగర్
- January 31, 2023
లేటెస్ట్
- చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
- గోబెల్స్ ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు : హరీశ్ రావు
- వంశీకృష్ణను గెలిపిస్తే మరింత అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి
- అధికారం పోయినా అహంకారం తగ్గలేదు : రఘునందన్ రావు
- గౌతోజిగూడెంలో ముగిసిన ఎన్ఎస్ఎస్ క్యాంప్
- ట్రేడింగ్ పేరిట రూ. 14 లక్షలు కొట్టేశారు
- డంప్ యార్డ్ పొగతో ఉక్కిరి బిక్కిరి..పలువురికి అస్వస్థత
- ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టు అల్ మక్తోమ్
- బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్రు : రామచందర్ రావు
- పోలింగ్పై ఎండల ఎఫెక్ట్ పడకుండా జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...