అతివేగం నలుగురు ప్రాణాలు తీసింది. కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. జగ్గయ్య పేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ సమీపంలో మహబూబ్ నగర్ జిల్లా వాసులు ప్రయాణిస్తున్న కారు అతివేగంతో..ఎదురుగా ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లో చనిపోగా..మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయారు.
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి
- క్రైమ్
- November 3, 2019
లేటెస్ట్
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- ప్రచార స్పీడ్ పెంచిన పార్టీలు.. పోలింగ్ కు సమీపిస్తున్న గడువు
- ఐకే రెడ్డి, శ్రీహరి రావు మధ్య సయోధ్య కుదిరేనా?
- ఎండలు తగ్గేదాకా బైటికి రానంటే ఎట్లా ...!
- CM Revanth - KCR | కేటీఆర్పై వృద్ధురాలు ప్రశ్న | గడ్డం వంశీ మీటింగ్ | హీట్ వేవ్స్ - తెలంగాణ | V6
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు